స్తంభించనున్న ప్రజా రవాణా
- March 19, 2020
మస్కట్: రవాణా మంత్రిత్వ శాఖ, ప్రజా రవాణా వ్యవస్థని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ఫెర్రీలు, ట్యాక్సీలు, వ్యాన్లు మరియు మినీ బస్లు ఇందులోకి వస్తాయి. ముసాందమ్ గవర్నరేట్ మరియు మసిరా విలాయత్ వైపు వెళ్ళే బస్సులు మరియు ఫెర్రీస్కి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19 నుంచి తదుపరి నోటీసు వరకు ఈ బంద్ కొనసాగుతుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









