స్తంభించనున్న ప్రజా రవాణా
- March 19, 2020
మస్కట్: రవాణా మంత్రిత్వ శాఖ, ప్రజా రవాణా వ్యవస్థని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ఫెర్రీలు, ట్యాక్సీలు, వ్యాన్లు మరియు మినీ బస్లు ఇందులోకి వస్తాయి. ముసాందమ్ గవర్నరేట్ మరియు మసిరా విలాయత్ వైపు వెళ్ళే బస్సులు మరియు ఫెర్రీస్కి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19 నుంచి తదుపరి నోటీసు వరకు ఈ బంద్ కొనసాగుతుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?