స్తంభించనున్న ప్రజా రవాణా
- March 19, 2020
మస్కట్: రవాణా మంత్రిత్వ శాఖ, ప్రజా రవాణా వ్యవస్థని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ఫెర్రీలు, ట్యాక్సీలు, వ్యాన్లు మరియు మినీ బస్లు ఇందులోకి వస్తాయి. ముసాందమ్ గవర్నరేట్ మరియు మసిరా విలాయత్ వైపు వెళ్ళే బస్సులు మరియు ఫెర్రీస్కి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19 నుంచి తదుపరి నోటీసు వరకు ఈ బంద్ కొనసాగుతుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







