మసిరా, కసబ్ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి
- March 20, 2020
మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్ 19)కి సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రీస్పై ప్రయాణాల్ని పరిమితం చేశారు. షినాస్ - కసబ్ - దిబ్బా - లిమా అలాగే షమ్నా - సమిరా మధ్య ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కేవలం ఒమనీ పౌరులు, రెసిడెంట్స్కి మాత్రమే ముసాందం లేదా మసిరాలో వర్క్ నిమిత్తం అనుమతిస్తున్నారు. పర్యాటకం నిమిత్తం వచ్చేవారికి ఈ ఫెర్రీలపై మార్చి 19 నుంచి అనుమతించడంలేదు. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు