కరోనా ఎఫెక్ట్:బహిరంగ ప్రదేశాల్లో భారీగా స్టెరిలైజేషన్ ప్రారంభించిన దుబాయ్
- March 21, 2020
దుబాయ్:ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ మున్సిపాలిటీ మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు నిర్బంధ విధానాన్ని అమలు చేస్తూనే..భారీ స్టెరిలైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాల్లో 12 గంటల పాటు యాక్టీవ్ గా ఉండగలదు. దీంతో శనివారం నుంచి 11 రోజుల భారీ స్టెరిలైజేషన్ క్యాంపేన్ చేపట్టింది. ఇందులో భాగంగా దుబాయ్ మున్సిపాలిటీ పరిధిలోని 95 రోడ్లపై పెద్ద మొత్తంలో శానిటైజర్స్ స్ప్రే చేస్తూ శుభ్ర పరుస్తున్నారు. ప్రధాన రోడ్ల నుంచి గల్లీ రోడ్ల వరకు ప్రతీ చోట స్టేరిలైజేషన్ చేయనున్నారు. అటు ప్రజలు కూడా డిస్ ఇన్ఫెక్షన్ చర్యలకు సహకరించాలని దుబాయ్ మున్సిపాలిటీ కోరింది.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









