కరోనా ఎఫెక్ట్:బహిరంగ ప్రదేశాల్లో భారీగా స్టెరిలైజేషన్ ప్రారంభించిన దుబాయ్
- March 21, 2020
దుబాయ్:ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ మున్సిపాలిటీ మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు నిర్బంధ విధానాన్ని అమలు చేస్తూనే..భారీ స్టెరిలైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాల్లో 12 గంటల పాటు యాక్టీవ్ గా ఉండగలదు. దీంతో శనివారం నుంచి 11 రోజుల భారీ స్టెరిలైజేషన్ క్యాంపేన్ చేపట్టింది. ఇందులో భాగంగా దుబాయ్ మున్సిపాలిటీ పరిధిలోని 95 రోడ్లపై పెద్ద మొత్తంలో శానిటైజర్స్ స్ప్రే చేస్తూ శుభ్ర పరుస్తున్నారు. ప్రధాన రోడ్ల నుంచి గల్లీ రోడ్ల వరకు ప్రతీ చోట స్టేరిలైజేషన్ చేయనున్నారు. అటు ప్రజలు కూడా డిస్ ఇన్ఫెక్షన్ చర్యలకు సహకరించాలని దుబాయ్ మున్సిపాలిటీ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?