ఏటీఎం దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- March 21, 2020
రియాద్: పోలీస్, 11 మంది సభ్యులుగల క్రిమినల్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. అల్ జజిరా డిస్ట్రిక్ట్లో అరబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంని నిందితులు దొంగిలించారు. 1.4 మిలియన్ సౌదీ రియాల్స్ క్యాష్ని నిందితులు దొంగిలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దొంగతనం తర్వాత ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియా విడిచి ఫిబ్రవరి 15న పారిపోయారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీవ్ు 11 మందిని అత్యంత చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్లో నలుగురు ఈజిప్టియన్లు, ఒక బల్గేరియన్ మరియు ఒక రష్యన్ అలాగే ఇద్దరు సౌదీలు, ఒక యెమనీ వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







