ఏటీఎం దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- March 21, 2020
రియాద్: పోలీస్, 11 మంది సభ్యులుగల క్రిమినల్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. అల్ జజిరా డిస్ట్రిక్ట్లో అరబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంని నిందితులు దొంగిలించారు. 1.4 మిలియన్ సౌదీ రియాల్స్ క్యాష్ని నిందితులు దొంగిలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దొంగతనం తర్వాత ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియా విడిచి ఫిబ్రవరి 15న పారిపోయారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీవ్ు 11 మందిని అత్యంత చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్లో నలుగురు ఈజిప్టియన్లు, ఒక బల్గేరియన్ మరియు ఒక రష్యన్ అలాగే ఇద్దరు సౌదీలు, ఒక యెమనీ వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







