ఏటీఎం దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

- March 21, 2020 , by Maagulf
ఏటీఎం దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

రియాద్‌: పోలీస్‌, 11 మంది సభ్యులుగల క్రిమినల్‌ గ్యాంగ్‌ని అరెస్ట్‌ చేశారు. అల్‌ జజిరా డిస్ట్రిక్ట్‌లో అరబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంని నిందితులు దొంగిలించారు. 1.4 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ క్యాష్‌ని నిందితులు దొంగిలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దొంగతనం తర్వాత ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియా విడిచి ఫిబ్రవరి 15న పారిపోయారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీవ్‌ు 11 మందిని అత్యంత చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్‌లో నలుగురు ఈజిప్టియన్లు, ఒక బల్గేరియన్‌ మరియు ఒక రష్యన్‌ అలాగే ఇద్దరు సౌదీలు, ఒక యెమనీ వున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com