కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఆన్ లైన్ లోనే వాహన రిజిస్ట్రేషన్ రెన్యూవల్స్..
- March 21, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం పలు ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందలో భాగంగా వాహనాల రిజిస్ట్రిషెన్స్ రెన్యూవల్స్ ని కూడా ఆన్ లైన్ కే పరిమితం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. http://rta.ae వెబ్ సైట్ ద్వారా గానీ, ఆర్టీఏ దుబాయ్ లేదా దుబాయ్ డ్రైవ్ మొబైల్ యాప్స్ ద్వారా గానీ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే..వాహనాల ఫిట్నెస్ చెక్ చేయకుండా, ఫైన్స్ చెల్లించకుండా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఎలా చేస్తారంటూ ఓ వాహనదారుడు ట్విట్టర్ అనుమానాలను వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు కరోనా కట్టడిలో భాగంగా ఆన్ లైన్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయనున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల వరకు వాహనాల ఫిట్నెస్, ఫైన్స్ చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







