కువైట్:ప్రతీ రోజు 5జీబీ డేటా ఫ్రీ అందిస్తున్న మొబైల్ కంపెనీలు
- March 22, 2020
కువైట్ లోని మూడు మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించాయి. ప్రతీ రోజు 5జీబీ డేటాను నెల రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. ఈ మేరకు మూడు మొబైల్ కంపెనీలతో కమ్యూనేకేషన్, సమాచార నియంత్రణ అధికారులు కంపెనీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉచిత డేటా అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఆయా మొబైల్ కంపెనీలు ఈ నెల రోజుల పాటు ఉచితంగా కాల్ సర్వీసులను కూడా అందించనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు