ప్రభుత్వ ఉద్యోగులను 'ఇంటి నుండి పని' చేయమని కోరిన షార్జా ప్రభుత్వం
- March 22, 2020షార్జా:షార్జా లో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్త చర్యగా, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయవలసిందిగా షార్జా ప్రభుత్వం కోరింది.షార్జా న్యూస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రకారం, కార్యాలయంలో హాజరు కావాల్సిన ఉద్యోగులు తప్ప, మిగతా ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుందని తారెక్ బిన్ ఖాదెం(హ్యూమన్ రిసోర్సెస్ హెడ్) చెప్పారు.
షిఫ్టులో కార్యాలయం నుండి పనిచేసే ఉద్యోగులు వారిలో 50 శాతం కంటే తక్కువ ఉండరని ఆయన అన్నారు.అదనంగా, పని నిలిపివేయబడిన వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ పెయిడ్ సెలవు లభిస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు