నాలుగు షాప్లను మూసివేసిన కామర్స్ మినిస్ట్రీ
- March 23, 2020
మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ, నాలుగు షాప్లను మూసివేస్తూ నిర్ణయమం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సూచించిన చర్యలు పాటించని కారణంగా ఈ మూసివేత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. హాట్లైన్ ద్వారా మొత్తం 416 ఫిర్యాదులు వచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఫిర్యాదుల మేరకు ఎమర్జన్సీ టీమ్స్ 409 ఫార్మసీలు అలాగే కమర్షియల్ మార్కెట్స్ని తనిఖీ చేయడం జరిగింది. కాగా, ఐదు షాపులు తమ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నందున, వాటిని రీ-ఓపెన్ చేస్తున్నట్లు కూడా కామర్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







