నాలుగు షాప్లను మూసివేసిన కామర్స్ మినిస్ట్రీ
- March 23, 2020
మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ, నాలుగు షాప్లను మూసివేస్తూ నిర్ణయమం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సూచించిన చర్యలు పాటించని కారణంగా ఈ మూసివేత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. హాట్లైన్ ద్వారా మొత్తం 416 ఫిర్యాదులు వచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఫిర్యాదుల మేరకు ఎమర్జన్సీ టీమ్స్ 409 ఫార్మసీలు అలాగే కమర్షియల్ మార్కెట్స్ని తనిఖీ చేయడం జరిగింది. కాగా, ఐదు షాపులు తమ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నందున, వాటిని రీ-ఓపెన్ చేస్తున్నట్లు కూడా కామర్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









