యూఏఈ: ఒక్కరోజులో 45 కరోనా కేసులు నమోదు
- March 23, 2020
యూఏఈ: సోమవారం 45 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వటం దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 198 కి చేరిందని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) తెలిపింది.
నమోదైన కేసులలో ఒకటి దేశం వెలుపల నుండి వచ్చిన వ్యక్తి వల్ల సోకిందనీ, మరియు సదరు వ్యక్తి గృహ నిర్బంధాన్ని అనుసరించకపోవటంతో అతనితో ప్రత్యక్ష సంబంధం కలిగిన 17 మందికి సోకిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా, మంత్రిత్వ శాఖ మరో మూడు రికవరీలను ప్రకటించింది. దీంతో మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 41 గా పేర్కొంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









