ఖతార్లో కొత్తగా 7 కరోనా కేసులు
- March 24, 2020
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి పెరిగింది. ఇటీవల ఖతార్కి వచ్చిన ప్రయాణీకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీరిలో ఇద్దరు వలస కార్మికులు, ఇద్దరు కతారీ సిటిజన్స్ కూడా వున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్లో వుంచారు. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, నలుగురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







