పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత
- March 24, 2020
యూఏఈ: దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లోని అన్ని కేంద్రాలలో భారత పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దుబాయ్ కాన్సులేట్ జనరల్ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 7 వరకు సేవలను నిలిపివేస్తామని కాన్సులేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పరిస్థితి వివరించే పత్రాలు జతకలిపి [email protected] కు ఇమెయిల్ పంపవచ్చని తెలిపారు. 24 గంటల్లో తమ మెయిల్ కు వచ్చిన ఫిర్యాదులపై కాన్సులేట్ అధికారులు స్పందిస్తారని తెలిపారు.
Advisory on suspension of passport services by Indian Consulate pic.twitter.com/ZMyB5NXHnR
— India in Dubai (@cgidubai) March 24, 2020
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు