క్యాన్సిలేషన్ ఫీజుని మినహాయించాలని హోటల్స్ని ఆదేశించిన సౌదీ
- March 24, 2020
సౌదీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో క్యాన్సిలేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని హోటల్స్ని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కింగ్డమ్, ఉమ్రా ఫిలిగ్రిమేజ్ని రద్దు చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకున్నవారికి రద్దు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి దేశంలో 21 రోజులపాటు కర్ఫ్యూని కింగ్ సల్మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ కింగ్డమ్ లో 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 19 మంది పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?