ఆన్లైన్ ద్వారా వీసా రెన్యువల్.!
- March 26, 2020మస్కట్: రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్, తమ వీసాల్ని ఆన్లైన్లో రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తమ తమ స్వదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని అధికారరలు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం ఒమన్, నాన్ ఒమనీయులు దేశంలోకి రాకుండా బ్యాన్ చేశారు. రెసిడెంట్ కార్డ్ కలిగినవారికీ ఈ బ్యాన్ వర్తిస్తుంది. అన్ని రకాల వీసా కలిగినవారికీ ఒమన్లో ప్రవేశం లేదని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒమన్లో ఇరుక్కుపోయినవారు, వెంటనే తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలనీ, కొందరికి మాత్రం ఆన్లైన్ ద్వారా తమ వీసాల్ని పొడిగించుకునే అవకావం కల్పిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం