దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులకు కాన్సులేట్ చేయూత
- March 27, 2020
దుబాయ్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో విమానాశ్రయాలలోనే ఎంతోమంది తమ దేశాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోతున్నారు.
ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్తూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 19 మంది భారతీయ పౌరులు తమని ఆదుకోండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. వీరిని కాపాడేందుకు యూఏఈ ప్రభుత్వం భారత అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి విమానాశ్రయం లోపల హోటల్ గదులు ఇచ్చారు. వారికి ఆహార ఏర్పాట్లు మరియు ఆర్ధిక సహాయం అందిస్తూ ఇండియన్ కాన్సులేట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. ఈ సందర్భంగా చిక్కుకున్న 19 మంది భారతీయులు యూఏఈ మరియు ఇండియన్ కాన్సులేట్ కు కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







