దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులకు కాన్సులేట్ చేయూత
- March 27, 2020
దుబాయ్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో విమానాశ్రయాలలోనే ఎంతోమంది తమ దేశాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోతున్నారు.
ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్తూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 19 మంది భారతీయ పౌరులు తమని ఆదుకోండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. వీరిని కాపాడేందుకు యూఏఈ ప్రభుత్వం భారత అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి విమానాశ్రయం లోపల హోటల్ గదులు ఇచ్చారు. వారికి ఆహార ఏర్పాట్లు మరియు ఆర్ధిక సహాయం అందిస్తూ ఇండియన్ కాన్సులేట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. ఈ సందర్భంగా చిక్కుకున్న 19 మంది భారతీయులు యూఏఈ మరియు ఇండియన్ కాన్సులేట్ కు కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







