చైనా అధ్యక్షుడితో కింగ్ సల్మాన్ ‘కరోనా’ చర్చలు
- March 28, 2020
రియాద్: కింగ్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో కరోనా వైరస్ గురించి చర్చించారు. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు జింగ్పింగ్ని కొనియాడారు కింగ్ సల్మాన్. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఇరువురూ ఆకాంక్షించారు. కరోనాపై పోరులో సౌదీ అరేబియాకి అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తామని జింగ్పింగ్ తెలిపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







