బహ్రెయిన్: రోడ్డు ప్రమాదంలో ఏ.పి యువతి మృతి
- March 29, 2020మనామా:ఏ.పి యువతి ,కృష్ణ జిల్లా, కైకలూరు మండలం, గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన సైడు నాగదుర్గ షేక్ సల్మాన్ రోడ్డు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆమెను కారు ఢీ కొట్టింది.అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది.అధికారులు వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ