ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
- March 30, 2020
తిరుమల:ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.30వేల మందికి ఆహారాన్ని టీటీడీ సరఫరా చేస్తుంది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు