కరోనా కట్టడికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ విరాళం 187 కోట్లు
- March 30, 2020కరోనా వైరస్ పై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి పరిశోధనలకు 25 మిలియన్ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని పరిశోధనకు వినియోగించాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో 6 లక్షల మందికి పైగా మహమ్మారి భారిన పడ్డారు. 30 వేల మందికి పైగా మరణించారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్