క్వారంటీన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్
- March 30, 2020జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 300 మంది సిటిజన్స్ క్వారంటీన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటీన్ కోసం వుంచారు. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జరమనీ, ఇరాన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా మరియు స్పెయిన్ నుంచి వచ్చినవారిని క్వారంటీన్ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్లో వుంచడం జరిగింది. క్వారంటీన్ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం