కువైట్:బార్కోడ్తో రీప్లేస్ కానున్న కర్ఫ్యూ వెయివింగ్ కార్డులు
- March 30, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కర్ఫ్యూ కార్డుల్ని బార్కోడ్స్ ద్వారా ర్లీప్లేస్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇంతకు ముందు కర్ఫ్యూ సందర్భంగా కొందరికి వెసులుబాటు కల్పిస్తూ, వారికి కార్డులు మంజూరు చేశారు. వాటి స్థానంలో బార్కోడ్స్ని ప్రవేశపెడుతున్నారు. ఈ డిజిటల్ బార్కోడ్ సిస్టమ్ ద్వారా ‘రిగ్గింగ్’కి ఆస్కారం వుండదని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లకు ఆ బార్కోడ్ వస్తుంది. దాన్ని ట్యాంపరింగ్ చేయడానిక వీలు పడదు. కువైట్ గవర్నమెంట్ మార్చి 21న కర్ఫ్యూని ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కరోనా వైరస్ నేపత్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల్ని అతిక్రమించినవారికి మూడేళ్ళ జైలు శిక్ష 10,000 కువైటీ దినార్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ