కరోనా: ఆర్థిక పరిణామాల పై స్పందించిన దుబాయ్ రాజు
- March 31, 2020దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన దుబాయ్ రాజు. సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను అందించడం, వడ్డీ మరియు అదనపు ఖర్చులను రద్దు చేయడం మరియు ఫీజులను తగ్గించడం వంటి మద్దతు కస్టమర్లకు ఇవ్వడానికి ఏప్రిల్ మొదటి నుండి శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ