కరోనా: ఆర్థిక పరిణామాల పై స్పందించిన దుబాయ్ రాజు
- March 31, 2020
దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన దుబాయ్ రాజు. సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను అందించడం, వడ్డీ మరియు అదనపు ఖర్చులను రద్దు చేయడం మరియు ఫీజులను తగ్గించడం వంటి మద్దతు కస్టమర్లకు ఇవ్వడానికి ఏప్రిల్ మొదటి నుండి శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు