హజ్‌ యాత్రపై స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే

- April 01, 2020 , by Maagulf
హజ్‌ యాత్రపై స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే

సౌదీ అరేబియా:హజ్‌ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్‌ ఫిలిగ్రిమ్స్కి సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో హజ్‌ యాత్రపై కొంత గందరగోళం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 మిలియన్‌ ఫిలిగ్రిమ్స్, మక్కా మరియు మదీనాలను సందర్శిస్తారు.జూలై చివరలో ఈ అతి పెద్ద సంరంభం చోటు చేసుకోనుంది. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో హజ్‌ యాత్రపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సౌదీ అరేబియా ప్రభుత్వం అంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com