హజ్ యాత్రపై స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే
- April 01, 2020
సౌదీ అరేబియా:హజ్ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్ ఫిలిగ్రిమ్స్కి సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హజ్ యాత్రపై కొంత గందరగోళం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 మిలియన్ ఫిలిగ్రిమ్స్, మక్కా మరియు మదీనాలను సందర్శిస్తారు.జూలై చివరలో ఈ అతి పెద్ద సంరంభం చోటు చేసుకోనుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో హజ్ యాత్రపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సౌదీ అరేబియా ప్రభుత్వం అంటోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు