ఒమన్లో గవర్నరేట్స్ మధ్య కదలికల పై ఆంక్షలు
- April 01, 2020
మస్కట్: ఏప్రిల్ 1 నుంచి రాయల్ ఒమన్ పోలీస్ అలాగే సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అన్ని గవర్నరేట్స్లోనూ పౌరులు, నివాసితుల కదలికల్ని మానిటర్ చేయనున్నారు. గవర్నరేట్స్ మధ్య కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ ఐడీ మరియు వర్క్ కార్డుల్ని రెసిడెంట్స్ అలాగే పౌరులు తమ వెంట వుంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్, ఎమర్జన్సీ వెహికిల్స్, మిలిటరీ మరియు సెక్యూరిటీ వాహనాలు, ఫుడ్ స్టఫ్ అలాగే బేసిక్ నీడ్స్ని తరలించే వాహనాలు, కన్స్ట్రక్షన్ అలాగే కమర్షియల్ మెటీరియల్స్ని తరలించే వాహనాలు వంటి వాటికి ఈ ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







