కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం
- April 01, 2020దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ట్యాంక్బండ్ వద్ద భారీ కార్నివాల్
- ఒలింపిక్ రేసులోకి బాక్సర్ అమిత్ పంగల్ …
- 3 గ్లోబల్ హెల్త్ అవార్డులను అందుకున్న ఒమన్
- పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నారా? అనుమతి, ప్రక్రియ, వ్యాక్సిన్ల వివరాలు
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- ఖతార్ లో 1.2 మిలియన్ చదరపు మీటర్ల గ్రీనరీ పునరుద్ధరణ
- కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా
- సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారం..ఇద్దరు అరెస్ట్
- దుబాయ్ లో సింగిల్ యూజ్ బ్యాగ్లపై నిషేధం ప్రారంభం
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు