కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం
- April 01, 2020
దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు