సెల్ఫ్ ఐసోలేషన్ ఆదేశాల్ని ఉల్లంఘించినవారికి జైలు
- April 01, 2020
బహ్రెయిన్:బహ్రెయినీ న్యాయవాది, ఓ వలసదారుడైన వ్యాపారవేత్తకి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ని ఉల్లంఘించినందుకుగాను వీరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. కరోనా ఎఫెక్టెడ్ ప్రాంతం నుంచీ ఈ ఇద్దరూ బహ్రెయిన్కి వచ్చారనీ, వారికి 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో వుండాల్సిందిగా అథారిటీస్ సూచించాయనీ, అయితే న్యాయవాది కోర్ట్ రూమ్స్ కి హాజరవుతున్నారనీ, బిజినెస్ మేన్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనీ తేలింది. కాగా, బిజినెస్మేన్ని 3 నెలల జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు