సెల్ఫ్ ఐసోలేషన్ ఆదేశాల్ని ఉల్లంఘించినవారికి జైలు
- April 01, 2020బహ్రెయిన్:బహ్రెయినీ న్యాయవాది, ఓ వలసదారుడైన వ్యాపారవేత్తకి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్ని ఉల్లంఘించినందుకుగాను వీరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. కరోనా ఎఫెక్టెడ్ ప్రాంతం నుంచీ ఈ ఇద్దరూ బహ్రెయిన్కి వచ్చారనీ, వారికి 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో వుండాల్సిందిగా అథారిటీస్ సూచించాయనీ, అయితే న్యాయవాది కోర్ట్ రూమ్స్ కి హాజరవుతున్నారనీ, బిజినెస్ మేన్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనీ తేలింది. కాగా, బిజినెస్మేన్ని 3 నెలల జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ