కరోనా అలర్ట్: స్కూల్ ఫీజ్లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్ గ్రూప్
- April 01, 2020
దుబాయ్లోని రెండు స్కూల్స్కి చెందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్ కోసం ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. నజాహ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, హారిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు