కరోనా అలర్ట్: స్కూల్ ఫీజ్లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్ గ్రూప్
- April 01, 2020దుబాయ్లోని రెండు స్కూల్స్కి చెందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్ కోసం ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. నజాహ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, హారిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?