కరోనా అలర్ట్: స్కూల్ ఫీజ్లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్ గ్రూప్
- April 01, 2020దుబాయ్లోని రెండు స్కూల్స్కి చెందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్ కోసం ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. నజాహ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, హారిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ