కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- April 01, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్తు నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ ప్రజలకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. మస్కట్ మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!