కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- April 01, 2020
మస్కట్:కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్తు నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ ప్రజలకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. మస్కట్ మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?