కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- April 01, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్తు నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ ప్రజలకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. మస్కట్ మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..