కరోనావైరస్ తో మరణించిన లెబనాన్లోని ఫిలిప్పీన్స్ రాయబారి
- April 02, 2020కరోనా మహమ్మారి ప్రపంచ నేతలను సైతం బలిగొంటోంది. తాజాగా వెలుగుచూసిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి లోనుచేసింది. లెబనాన్ లోని ఫిలిప్పీన్స్ రాయబారి 'బెర్నార్డిటా కాటల్లా' గురువారం తెల్లవారుజామున బీరుట్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో పోరాడుతూ మరణించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటల్లా వయసు 62. సమర్ధవంతంగా కార్యనిర్వహణ చేసి అందరి మన్నలను పొందారు ఆమె. ఆమె అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..