మూత్ర పిండాలకు సంబంధించిన పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కొనసాగింపు
- April 02, 2020
మస్కట్: మూత్ర పిండాలకు సంబంధించిన పేషెంట్లు తమ ట్రీట్మెంట్ని అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొందవచ్చునని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. మూత్ర పిండాలకు సంబంధించిన డయాలసిస్ సెషన్స్ వున్నవారు తమ షెడ్యూల్ సెషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాజరు కావొచ్చని ఈ సందర్భంగా పేర్కొంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
---లెనిన్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, ఒమాన్
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!