కరోనా నివారణకు 1 బిలియన్ డాలర్లు కేటాయించిన ప్రపంచ బ్యాంకు
- April 03, 2020భారత్ కరోనా వ్యాప్తిని నివారించడానికి గాను ప్రపంచ బ్యాంకు భారీ ఆర్ధిక సహయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృధ్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేసింది. ఇందులో అధిక భాగం అనగా 1 బిలియన్ డాలర్లు ఇండియాకు కేటాయించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రెండవ దశలో ఉంది. ఇది మూడవ దశకు చేరుకుంటే.. ఆ ప్రభావం ఊహించలేంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామాగ్రి కోనుగోలు వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు