కర్ఫ్యూని ఉల్లంఘిస్తే బహిష్కరణే
- April 03, 2020కువైట్: రాత్రి వేళల్లో విధించిన కర్ఫ్యూని ఉల్లంఘించే వలసదారుల్ని బహిష్కరించడం జరుగుతుందని ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. అదే పౌరులు గనుక ఉల్లంఘిస్తే, విచారణ నిమిత్తం వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా అనుమతి పొందేందుకు వీలుందనీ, దాన్ని పౌరులు, నివాసితులు వినియోగించుకోవాల్సి వుంటుందనీ, అలాంటివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?