కర్ఫ్యూని ఉల్లంఘిస్తే బహిష్కరణే
- April 03, 2020కువైట్: రాత్రి వేళల్లో విధించిన కర్ఫ్యూని ఉల్లంఘించే వలసదారుల్ని బహిష్కరించడం జరుగుతుందని ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. అదే పౌరులు గనుక ఉల్లంఘిస్తే, విచారణ నిమిత్తం వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా అనుమతి పొందేందుకు వీలుందనీ, దాన్ని పౌరులు, నివాసితులు వినియోగించుకోవాల్సి వుంటుందనీ, అలాంటివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ