స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ ఇంటి నుంచే రాయొచ్చు..
- April 03, 2020కరోనా వైరస్ కారణంగా అనేక మంది విద్యార్థుల పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో విదేశీ యూనిర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు నిర్వహించే టోఫెల్, జీఆర్ఈ పరీక్షలను ఇంటి నుంచి రాసే వెసులు బాటు కల్పిస్తామని టోఫెల్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గోపాల్ శుక్రవారం చెప్పారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్ మినహా మిగతా దేశాల విద్యార్థులందరూ ఇంటి నుంచే పరీక్ష రాయొచ్చని ఆయన తెలిపారు. అయితే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ.. రియల్ టైమ్ హ్యూమన్ మానిటరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ రెండింటినీ ఉపయోగించి పరీక్షలను నిర్వహిస్తామని గోపాల్ తెలిపారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ