కరోనా: నెల రోజులు షట్డౌన్ ప్రకటించిన సింగపూర్ ప్రధాని
- April 03, 2020కోవిడ్-19 కారణంగా వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు సింగపూర్ దేశ వ్యాప్తంగా షట్డౌన్ అమలు చేయనున్నట్టు సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు.
''అత్యవసర సేవలు, కీలక ఆర్ధిక రంగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేస్తున్నాం. ఆహార తయారీ సంస్థలు, సూపర్ మార్కెట్లు, హాస్పిటళ్లు, రవాణా, కీలక బ్యాంకింగ్ సర్వీసులు తదితర సేవలన్నీ అందుబాటులో ఉంటాయి..'' అని లూంగ్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనీ.. కోవిడ్-19 కారణంతా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా సింగపూర్లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా... ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ