ఇండియా నుంచి సిటిజన్స్ని తీసుకొచ్చిన ఒమన్ ఎయిర్
- April 04, 2020
మస్కట్:ఒమన్ ఎయిర్, రిపాట్రియేషన్ విమానం ద్వారా ఇండియా నుంచి 111 మంది సిటిజన్స్ని తీసుకురావడం జరిగింది. శుక్రవారం, ఏప్రిల్ 3న కొచ్చి, బెంగళూర్ మరియు చెన్నయ్ నుంచి ఈ విమానం మస్కట్కి బయల్దేరింది. కాగా, శుక్రవారం రెండు కార్గో విమానాల్ని మస్కట్ నుంచి ముంబైకి అలాగే మస్కట్ నుంచి చైనాకి నడిపింది. మెడికల్ అలాగే ఫుడ్ ఎక్విప్మెంట్ కోసం ఈ కార్గో విమానాల్ని నడపడం జరిగింది. దేశానికి సేవలందించే విషయంలో ఒమన్ ఎయిర్ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా వుంటుందని సంస్థ అధికారి వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?