ఏపీ:180కి చేరిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
- April 04, 2020
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు.. రాష్ట్రంలో నిన్న రాత్రి 10:30 నుంచి ఇవాళ ఉదయం 10 వరకు కొత్తగా 16 కేసుల నమోదు అవ్వటంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన అఫీషియల్ ట్విట్టర్ లో అధికారులు పేర్కొన్నారు.
ఇక నిన్న ఉదయం 10 నుంచి రాత్రి 10:30 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో, తూర్పు గోదావరి జిల్లా లో 2, విశాఖపట్నం లో ఒక పాజిటివ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. శ్రీకాకుళం 0, విజయనగరం 0, విశాఖపట్నం 15, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 15, కృష్ణా 27, గుంటూరు 23, ప్రకాశం 18, నెల్లూరు , కడప 23, కర్నూల్ , చిత్తూరు 10, అనంతపురం 2 గా ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?