గ్రాండ్ మాస్క్ శానిటైజ్ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు
- April 04, 2020మక్కా: 3,500 మంది కార్మికులతో గ్రాండ్ మాస్క్ మక్కాలో క్లీనింగ్ ఆపరేషన్ జరుగుతోంది. జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ఎఫైర్స్ ఆఫ్ టూ హోలీ మాస్క్స్, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2,160 లీటర్ల ఎకో ఫ్రెండ్లీ శానిటైజేషన్ సొల్యూషన్ని 89 పీస్ల ఎక్విప్మెంట్ని రోజువారీ ఆరు క్లీనింగ్ ఆపరేషన్స్ని ఈ హోలీ సైట్లో చేపడుతున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి కార్పెట్స్ని క్లీన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?