టెలిఫోన్ ద్వారా నెలవారీ ఓపెన్ హౌస్ నిర్వహించిన ఇండియన్ అంబాసిడర్
- April 04, 2020మస్కట్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఒమన్లోని ఇండియన్ అంబాసిడర్, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టెలిఫోన్ ద్వారా నిర్వహించారు. అంబాసిడర్ మును మహావర్ అలాగే ఎంబసీ స్టాఫ్ దృష్టికి ఈ సందర్భంగా ఇండియన్ సిటిజన్స్ తమ గ్రీవెన్సెస్ని తెలియజేశారు. కోవిడ్19 తీవ్రత నేపథ్యంలోనూ ఓపెన్ హౌస్ ప్రత్యేక మార్గంలో నిర్వహించడం ఆనందంగా వుందని చెప్పారు అంబాసిడర్. ప్రతి నెలా ఓ శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తారు. అంబాసిడర్, ఇతర ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు