ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 66వేలు దాటిన కరోనా కేసులు
- April 06, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. ఆదివారంనాడు ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా చనిపోయారు.
ఇప్పట్టి వరకు అమెరికాలో 3 లక్షల 34వేలకుపైగా కేసులు నమోదైయ్యాయి. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.
ఇటలీలో 15వేల 887 మంది చనిపోయారు. స్పెయిన్లో 12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. బ్రిటన్లో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. ఫ్రాన్స్ లో 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. జర్మనీలో కరోనాతో 1576మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు