బహ్రెయిన్:మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా సర్వే ప్రారంభం
- April 06, 2020బహ్రెయిన్:కరోనా విపత్తు ప్రపంచ ఆర్ధిగ గమనం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని వ్యాపార సంస్థలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి వాస్తవ వ్యాపార పరిస్థితులు, సంస్థ అవసరాలను తెలసుకునేందుకు కేపిటల్ గవర్నరేట్ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలతో స్థానిక వ్యాపారులకు తగిన విధంగా సహాయ సహాకారాలు అందించేందుకు వీలు పడుతుందని బహ్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో వ్యాపారులు, సంస్థ నిర్వాహకులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వటం ద్వారా ప్రభుత్వం వీలైనంత వరకు సరైన తోడ్పాటు అందించగలమని తెలిపింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రయిన్)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు