మహ్బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు
- April 07, 2020కువైట్: మహ్బౌల్ ప్రాంతం నుంచి వలస కార్మికులు వెళ్ళిపోవాలని స్పాన్సర్స్ ఇచ్చిన ఆదేశాలపై కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఎవరైతే, కార్మికుల్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలని చూస్తున్నారో, ఆ స్పాన్సర్స్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. పోలీస్ ఫోర్సెస్ పరిస్థితిని గమనిస్తున్నారనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ