ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించిన LMRA
- April 08, 2020
మనామా:లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్ని ప్రకటించింది. ఈ సమయంలో తమ రెసిడెన్స్ని లీగల్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది ఎల్ఎంఆర్ఎ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లీగల్ స్టేటస్ని సరిచేసుకోవాలని వర్కర్స్కి ఎల్ఎంఆర్ఎ సూచించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బహ్రెయిన్లో ఉంటున్న కార్మికుల పట్ల మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఎంఆర్ఎ పేర్కొంది.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!