అమెరికా:16 వేలు దాటినా కరోనా మరణాలు
- April 10, 2020అమెరికా:అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.. మరణాల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతోంది. గురువారం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,527 గా నమోదయింది.. గురువారం వరకూ 14 ఐదు వందలు ఉంది. అయితే ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.
అంతేకాదు మొత్తం కేసులు 460,967 దాటి.. అరా మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి. గురువారం పెరుగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం నివహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి అని అన్నారు.. అంతేకాదు ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్