కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్‌ నేడు

- January 26, 2016 , by Maagulf
కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్‌  నేడు

రీసెర్చ్‌ స్కాలర్‌ వేముల రోహిత్‌ ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నేడు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్‌కు హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. రోహిత్‌ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంతో పాటు అతని ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com