కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్ నేడు
- January 26, 2016
రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల బంద్కు హెచ్సీయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. రోహిత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంతో పాటు అతని ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







