కోవిడ్ 19: రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ పై కన్నేసిన యూఏఈ
- April 12, 2020
దుబాయ్: కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ యొక్క అధికారిక పరీక్షలను యూఏఈ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఆదివారం నివేదించింది. రోగులకు చికిత్స చేసే ప్రయత్నాలలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల చికిత్సలను కూడా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. COVID-19 చికిత్సలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందులు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కొన్ని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయి కావున వాటితో పాటు మరికొన్ని యాంటీవైరల్ మందలను కూడా పరీక్షిస్తున్నట్టు యూఏఈ వైద్య రంగానికి చెందిన అధికారిక ప్రతినిధి ఫరీదా అల్-హోసాని అన్నారు. ఇటీవలి వారాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని హోసాని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు