కోవిడ్ 19: రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ పై కన్నేసిన యూఏఈ
- April 12, 2020
దుబాయ్: కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ యొక్క అధికారిక పరీక్షలను యూఏఈ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఆదివారం నివేదించింది. రోగులకు చికిత్స చేసే ప్రయత్నాలలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల చికిత్సలను కూడా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. COVID-19 చికిత్సలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందులు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కొన్ని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయి కావున వాటితో పాటు మరికొన్ని యాంటీవైరల్ మందలను కూడా పరీక్షిస్తున్నట్టు యూఏఈ వైద్య రంగానికి చెందిన అధికారిక ప్రతినిధి ఫరీదా అల్-హోసాని అన్నారు. ఇటీవలి వారాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని హోసాని చెప్పారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







