కోవిడ్ 19: రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ పై కన్నేసిన యూఏఈ
- April 12, 2020
దుబాయ్: కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ యొక్క అధికారిక పరీక్షలను యూఏఈ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఆదివారం నివేదించింది. రోగులకు చికిత్స చేసే ప్రయత్నాలలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల చికిత్సలను కూడా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. COVID-19 చికిత్సలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందులు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కొన్ని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయి కావున వాటితో పాటు మరికొన్ని యాంటీవైరల్ మందలను కూడా పరీక్షిస్తున్నట్టు యూఏఈ వైద్య రంగానికి చెందిన అధికారిక ప్రతినిధి ఫరీదా అల్-హోసాని అన్నారు. ఇటీవలి వారాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని హోసాని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







