కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని
- April 12, 2020
కువైట్:నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ అనస్ అల్ సలెహ్ పరిశీలించారు. కబద్ లోని శిబిరాలను పరిశీలించిన ఆయన..అక్కడి వసతులు, భద్రత ఏర్పాట్లు, శిబిరాల్లోని ప్రశాసీయుల పరిస్థితులను పరిశీలించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన జ్లీప్ అల్-షోయౌఖ్ జిల్లాలోని ముందస్తు భద్రత చర్యలను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయటంలో భాగంగా ఆయా ప్రాంతంలో పర్యటించారు. లాక్ డౌన్ విధించేందుకు అవసరమైన పరిస్థితులు, భద్రత ఏర్పాట్ల సన్నద్దత గురించి ఆయన అధికారులను అడిగితెల్సుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?