కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని
- April 12, 2020
కువైట్:నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ అనస్ అల్ సలెహ్ పరిశీలించారు. కబద్ లోని శిబిరాలను పరిశీలించిన ఆయన..అక్కడి వసతులు, భద్రత ఏర్పాట్లు, శిబిరాల్లోని ప్రశాసీయుల పరిస్థితులను పరిశీలించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన జ్లీప్ అల్-షోయౌఖ్ జిల్లాలోని ముందస్తు భద్రత చర్యలను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయటంలో భాగంగా ఆయా ప్రాంతంలో పర్యటించారు. లాక్ డౌన్ విధించేందుకు అవసరమైన పరిస్థితులు, భద్రత ఏర్పాట్ల సన్నద్దత గురించి ఆయన అధికారులను అడిగితెల్సుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







